తిరుపతి జూలో విషాదం

` సింహం దాడిలో వ్యక్తి మృతి తిరుపతి(జనంసాక్షి): తిరుపతి జూ పార్క్‌లో దారుణం జరిగింది. లయన్‌ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన సందర్శకుడిపై సింహం దాడి చేసి హతమార్చింది. దాడి …

జనసేనతో పొత్తుపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు…

ఏపీలో పొత్తుల అంశం ఆసక్తికర రూపు దాల్చింది. టీడీపీ, జనసేన మధ్య ఇప్పటికే పొత్తు ఖరారు కాగా… బీజేపీ వైఖరి ఏంటన్నది ఇంకా అధికారికంగా తేలాల్సి ఉంది. …

పార్లమెంటుకు చేరుకున్న సీఎం జగన్

అమరావతిః ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్  పార్లమెంటుకు చేరుకున్నారు.  ఆయన ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లతో సమావేశం కానున్నారు. …

ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు…

ఏపీలో ఒకేసారి భారీ సంఖ్యలో ఐఏఎస్ అధికారులకు బదిలీలు…  నేడు ఏకంగా 21 మంది ఐఏఎస్ అధికారులను వివిధ  స్థానచలనం శారు. . ఈ మేరకు రాష్ట్ర …

రాష్ట్రంలో వ్యవసాయ శాఖను మూసేశారు:చంద్రబాబు

‘రా కదలిరా’ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ..  దుర్మార్గుడు పాలకుడైతే రాష్ట్రం కోలుకోలేని విధంగా దెబ్బతింటుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ‘జగన్‌ పాలనలో రాష్ట్రం 30 …

లారీని ఢీకొట్టిన టీఎస్‌ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి

ప్రకాశం: గుడ్లూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  మోచర్ల వద్ద టీఎస్‌ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందగా, మరో మహిళ …

తిరుమలలో మరోసారి చిరుత అలజడి

తిరుపతి, డిసెంబర్‌ 20 జనంసాక్షి):   తిరుమలలో భక్తుల్ని మరోసారి చిరుత భయపెట్టింది. అలిపిరి నడకమార్గంలో నరసింహ స్వామి ఆలయం సవిూపంలో ఓ చిరుత పులి కనిపించింది. దీంతో …

చలికి గజగజ వణుకుతున్న ఆంధ్రప్రదేశ్‌  

అమరావతి, డిసెంబర్‌ 20 జనంసాక్షి) రాష్ట్రవ్యాప్తంగా చలి పెరుగుతోంది. అన్ని జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. దీంతో చలి తీవ్రత పెరిగి ప్రజలు గజగజ వణుకుతున్నారు. సాధారణంగా …

చంద్రబాబు పిటీ వారెంట్‌పై విచారణ వాయిదా

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో చంద్రబాబుపై పిటీ వారెంట్‌పై విచారణ.విజయవాడ ఏసీబీ కోర్టు డిసెంబర్‌ 5కు వాయిదా.ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ ఖరారులో అక్రమాలకు పాల్పడటం ద్వారా …

శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ

ఆలయ మహాద్వారా ప్రవేశం వేదాశీర్వచనం చేసిన పండితులు తిరుమల,నవంబరు 27 ( జనం సాక్షి ) : తిరుమల శ్రీవారిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. …