అంత్యక్రియలకు ఆర్థిక సహాయం

బుయ్యని మనోహర్ రెడ్డి
దోమ జనవరి 19(జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని మైలారం గ్రామంలో ఎండి అలీబాబా గారు హార్ట్ ఎటాక్ తో మరణించారు విషయం తెలుసుకున్న డిసిసిబి చైర్మన్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బుయ్యని మనోహర్ రెడ్డి  బాబా  భార్య అయినటువంటి రహీమా బేగం కి రూపాయలు ఐదువేలు5000 అందజేసినారు. ఈ కార్యక్రమంలో
నాయకులు రాఘవేందర్ రెడ్డి స్థానిక సర్పంచ్ రాజు స్థానిక ఎంపీటీసీ రాములు  నాయకులు  మాటూరినరసింహులు  ఎదిరి నరసింహులు  మాజీ సర్పంచ్ రమేష్ పాల్గొన్నారు