అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

హైదరాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం దూపల్లిలో విషాదం నెలకొంది. అప్పుల బాధతో పొలంలో ఉరి వేసుకుని రాజయ్య అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడ