ఆటో బోల్తా ..పది మందికిగాయాలు..

నల్గొండ : రాజాపేట మండలం రఘునాథపురం దగ్గర పత్తి కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆటోలో మొత్తం 21 మంది కూలీలున్నారు.bl6znnwa