ఆయుష్మాన్‌భారత్‌ పరిధిలోకి కరోనా చికిత్సు

దిల్లీ,ఏప్రిల్‌ 4(జనంసాక్షి):కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాు శర్వశక్తుల్ని ఒడ్డుతూ పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే అనేక చర్యు చేపట్టిన భారత ప్రభుత్వం తాజాగా కరోనాకు సంబంధించిన వైద్య చికిత్సను ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కిందకు తీసుకొచ్చింది. కరోనాకు సంబంధించిన టెస్టింగ్‌, చికిత్స రెండూ ఈ పథకం కింద అన్ని ఆస్పత్రులో చేయించుకొనే అవకాశం కల్పించింది.