ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మహిళ మృతి…

మెదక్‌: సంగారెడ్డి గోకుల్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మహిళ మృతి చెందింది. మహిళ మృతికి  వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ  మహిళ మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు.మృతుల బంధువులు  ఆస్పత్రిపై  దాడి చేసి  అద్దాలు ధ్వంసం చేశారు.