ఆహారం కలుషితమై 60 మందికి

పామర్రు : కృష్ణా జిల్లా పామర్రు మండలం తెరిచేపల్లిలో అన్న సమారాధన కార్యక్రమంలో ఆహరం కలుషితమై 60 మంది అస్వస్థతకు గురయ్యారు. దుద్దువరంలో జిల్లా వైద్యులు వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు.