ఇసుక లారీ ఢీ: ఇద్దరి మృతి

ఖమ్మం జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పినపాక మండలం సీతంపేట రహదారి పై ఇసుక లారీ బైక్ ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను బట్టుపల్లి గ్రామానికి చెందిన సాంబశివరావు, సతీష్ లుగా పోలీసులు గుర్తించారు.