ఈతకు వెళ్లి నలుగురు విద్యార్థుల దుర్మరణం..

వరంగల్ : ధర్మసాగర్ (మం) వేలేరులో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి నలుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు.