ఈతకు వెళ్లి ముగ్గురి మృతి

రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మైలార్దేవ్ పల్లి పరిధిలోని లక్ష్మీగూడ దగ్గరలోని చెరువులోకి ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు మృతి చెందారు. మృతులు జల్పల్లికి చెందిన చాంద్పాషా , సమీర్, ప్రశాంత్ గా గుర్తించారు.