ఈ నెల 6,7వ తేదీలలో వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులు

 

 

 

 

 

 

 

 

 

జహీరాబాద్ జనవరి 31 (జనంసాక్షి )ఈ నెల 6, 7వ తేదిలలో వ్యక్తిత్వ వికాస శిక్షణ. తరగతులు ఆర్ ఎల్ సప్తగిరి కన్వెషన్ ప్రస్తాపుర్ ‘ఎక్స్ ‘ రోడ్ లో నిర్వహించడం జరుగుతుంది అని జహీరాబాద్ ఇంపాక్ట్ ఆర్గనైజేషన్ కమిటీ నాయకులు తెలిపారు. మంగళవారం వశిష్ఠ జూనియర్ కళాశాలలో విలేకరుల సమావేశం. ఏర్పాటు చేసి వెల్లడించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఈ శిక్షణ తరగతులను జహీరాబాద్ ప్రాంత విద్యార్థులు, యువత, ఉపాధ్యాయులు, అధ్యపకులు మరియు తల్లితండ్రులు పాల్గొని
వక్తిత్వ వికాసం, మానవిక విలువలు, పిల్లల పెంపకం, సమాజసేవ వివిధ అంశాలపై అవగహన చేసుకోగలరని కోరుతున్నాము అన్నారు.. సమావేశం ఉదయం 9:00 గం. నుండి సాయంత్రం 4:30 గం॥ ని॥ వరకు నిర్వహించబడుతుందన్నారు.