ఎం పి పి కార్యాలయం లో ఘనంగా రక్షా బంధన్

మిర్యాలగూడ. జనం సాక్షి. జాతీయ సమైక్యత రక్షాబంధన్ కార్యక్రమంలో భాగంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నూకల సరళ హనుమంత రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.. కార్యక్రమంలో అధ్యక్షులు. నూకల సరళ హనుమంత రెడ్డి , మాజీ ఎమ్మెల్యే మరియు జెడ్పిటిసి టీ విజయ సింహ రెడ్డి, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు. వెంకటరమణ చౌదరి మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జి ఏడుకొండలు , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి చిట్టిబాబు నాయక్ , ఎంపిటిసి బి రత్నకుమార్. డి వెంకటేశ్వర్లు యన్. ధర్మ మరియు ఎంపీడీవో గార్లపాటి జ్యోతిలక్ష్మి , ఏ.ఈ. ఆదినారాయణ , సిహెచ్ భరద్వాజ్ , పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.