ఎద్దు పొడిచి రైతు మృతి

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా దారుణం జరిగింది. మొయినాబాద్ మండలం చాకలిగూడలో పొలంలో ఎద్దు పొడవడంతో బాలయ్య అనే రైతు మృతి చెందాడు. మృతుడి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎద్దు కొమ్ములు రైతు శరీరంలోకి బాగా చొచ్చుకుపోవడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాకోల్పయాడు.