ఎన్ బీటీనగర్ లో మంత్రి హరీష్ పర్యటన..

హైదరాబాద్: బంజారాహిల్స్ ఎన్‌బీటీనగర్‌లో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. ఈ సందర్భంగా విద్యుత్ పనులకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు.