కరీంనగర్‌‌లో తప్పిన ఘోర ప్రమాదం

కరీంనగర్: జిల్లాలోని మెట్‌పల్లి శివారులో వట్టివాగు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం తప్పింది. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు- లారీ ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఏమీ కాలేదు..ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.