కరీంనగర్ లో సీఐటీయూ నూతన భవనం..


  • Share

కరీంనగర్ : నేడు జిల్లా కేంద్రంలో సీఐటీయూ నూతన భవనం ప్రారంభం కానుంది. అనంతరం కార్మికుల ప్రదర్శన నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు పద్మనాభన్, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి సాయిబాబ హాజరు కానున్నారు.