కాంగ్రెస్‌ పార్టీలో భారీగా చేరికలు మంథని, జనంసాక్షి: మంథని పట్టణంలోని ఎల్‌ఎల్‌బి గార్డెన్స్‌లో శనివారం నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ సమావేశంలో ముత్తారం మండలానికి సిఎస్‌ఆర్‌ యువసేన నాయకులు సుభాష్‌ తన అనుచరులతో కలిసి శ్రీధర్‌బాబు సమక్షంలో భారీగా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగ శ్రీధర్‌బాబు మాట్లాడుతు కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని గ్రహించి కాంగ్రెస్‌ పార్టీనే తెలంగాణను అభివృద్ది చేస్తుందని యువత ఆలోచిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జగన్మోహన్‌రావు, కొత్త శ్రీనివాస్‌, రాంచందర్‌, బుచ్చంరావు తదితరులు పాల్గోన్నారు.

మంథని, జనంసాక్షి: మంథని పట్టణంలోని ఎల్‌ఎల్‌బి గార్డెన్స్‌లో శనివారం నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ సమావేశంలో ముత్తారం మండలానికి సిఎస్‌ఆర్‌ యువసేన నాయకులు సుభాష్‌ తన అనుచరులతో కలిసి శ్రీధర్‌బాబు సమక్షంలో భారీగా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగ శ్రీధర్‌బాబు మాట్లాడుతు కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని గ్రహించి కాంగ్రెస్‌ పార్టీనే తెలంగాణను అభివృద్ది చేస్తుందని యువత ఆలోచిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జగన్మోహన్‌రావు, కొత్త శ్రీనివాస్‌, రాంచందర్‌, బుచ్చంరావు తదితరులు పాల్గోన్నారు.