కీసరకు ప్రత్యేక బస్సులు

హైదరాబాద్‌,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి): మహా శివరాత్రి ఉత్సవాలకు గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌ ప్రయాణ ఏర్పాట్లు చేసింది. నగరం నలుమూలల నుంచి కీసరగుట్టకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు గ్రేటర్‌ జోన్‌
ఈడీ తెలిపారు. ఈ నెలాఖరు నుంచి ఈ బస్సులను నడుపుతున్నట్టు ప్రకటించారు.