కుటుంబకలహాలతో వివాహిత ఆత్మహత్యాయత్నం

రంగారెడ్డి: శంషాబాద్‌ కాపుగడ్డలో కుటుంబకలహాలతో ఓ వివాహిత ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకొని ఆత్మహత్యా యత్నం చేసింది.తీవ్రంగా గాయపడిన మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మహిళను ఆస్పత్రికి తరలించారు.