కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు…

630x300న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. 2013 జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అఫడివిట్ తప్పుడు సమాచారం సమర్పించారని కేజ్రీపై కేసు నమోదయింది. ఈ కేసును పలుమార్లు విచారించిన న్యాయస్ధానం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు చెప్పింది.