క్రికెట్‌ బాలు తగిలి బాలుడు మృతి

కడప,మార్చి23(జనం సాక్షి ): కడప జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. స్నేహితుతో కలిసి ఆడుకోవాన్న సరదా ఓ బాలుడి ప్రాణం తీసింది. క్రికెట్‌ ఆడుతుంగా బంతి మర్మాంగాపై తగడంతో ఎన్వీ భరత్‌ కుమార్‌ రెడ్డి అనే బాలుడు స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. కడప జిల్లా బద్వేల్‌లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసు కథనం ప్రకారం.. కడప జిల్లా బద్వేల్‌ కు చెందిన భరత్‌ కుమార్‌ రెడ్డి అనే 13 ఏండ్ల బాలుడు ఆదివారం స్నేహితుతో కలిసి క్రికెట్‌ ఆడేందుకు వెళ్లాడు. ఆటలో భాగంగా స్నేహితుడు విసిరిన బంతి భరత్‌ మర్మాంగాపై తగడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. దీంతో కుటుంబ సభ్యు బాలుడిని ఆత్మకూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో పోలీసు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం కోసం ఆత్మకూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.