క్లీన్ సిటీగా కరీంనగర్

5heeh7fbకరీంనగర్ నగరాన్ని క్లీన్ సిటీగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మేయర్ రవిందర్ సింగ్ అన్నారు. స్వచ్చ తెలంగాణలో భాగంగా కరీంనగర్ కార్పోరేషన్ కార్యాలయంలో 50 డివిజన్లకు 50 రిక్షాలను మేయర్ పంపిణీ చేశారు. అలాగే దోమల నివారణకు 50స్ప్రేయర్లను సైతం అందజేశారు.