గంటి రాజేష్ పై పీడీయాక్ట్ కేసు…

రంగారెడ్డి: ఎల్బానగర్ చెందిన గంటి రాజేష్ పై సైబరాబాద్ పోలీసులు పీడీయాక్ట్ కింద కేసు నమోదు చేశారు. రాజేష్ భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.