గోడకూలి విద్యార్థిని మృతి

గుంటూరు, జనంసాక్షి: తెనాలి మండలం అంగలకుదురులో విషాదం చోటు చేసుకుంది. ఉన్న ప్రైవేటు పాఠశాల గోడ కూలి ఓ విద్యార్థిని మృతి చెందింది.విద్యార్థిని ఏడవ తరగతి చదువుతుంది. మృతురాలి తల్లిదండ్రులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది.