చిత్తరమ్మ జాతరకు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కి ఆహ్వాన పత్రం అందజేసిన

 

 

 

 

నాయకులు : పొన్నాల గ్రామంలో శ్రీ గండి చిత్తరమ్మ పెద్దమ్మ తల్లి ఫిబ్రవరి 5న జాతర మహోత్సవం పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుదీర్ రెడ్డి శమిర్ పెట్ జడ్పీటీసీ అనిత లాలయా, ఎంపిపి ఎల్లుబాయ్ బాబు ,డిసిఎమ్ఎస్ వైస్ చెర్మెన్ శమిర్ పెట్ సహకరసంగం చెర్మెన్ రమిడి మధుకర్ రెడ్డి ,తోటకూర వజ్రేష్ యాదవ్,ఎసై రవికుమార్ శేఖర్ కి ఆహ్వాన పత్రిక లు అందజేశారు. ఈ కార్యక్రమం లో పొన్నాల గ్రామ సర్పంచ్ సుకన్య సత్యనారాయణ, ఉప్పసర్పంచ్ గడ్డం రమేష్,వార్డ్ సభ్యులు కలికోట ప్రభాకర్, మహేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.31ఎస్పీటీ -1: మాజీ ఎమ్మెల్యే కు ఆహ్వాన పత్రం అందజేస్తున్న దృశ్యం