చెక్కులు పంపిణీ చేసిన: చైర్మన్ ఎల్లాల

 

 

 

 

 

 

 

చెక్కులు పంపిణీ చేసిన: చైర్మన్ ఎల్లాల…ధర్మపురి (జనం సాక్షి )ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం ధర్మపురి పట్టణ అద్వర్యం లో బావి,పైపు లైన్ త్రవ్వకం కోసం 3,20,000 రూ.చెక్కులను అధ్యక్షుడు డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, రైతులకు పంపిణీ చేశారు,వారు మాట్లాడుతూ రైతులు తక్కువ వడ్డీకి ఋణం పొంది తిరిగి సకాలంలో చెల్లించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో సంఘ ఉపాధ్యక్షుడు షేర్ల రాజేశం మరియు డైరక్టర్లు పేరుమండ్ల ఎల్లగౌడ్ మరియు పిఎసిఎస్ సీఈవో అయ్యోరి రాజేష్ పాల్గొన్నారు.