చైతన్యంతోనే కుష్టు నివారణ

నాగర్‌కర్నూలు,ఫిబ్రవరి2(జ‌నంసాక్షి): ప్రజలకు అవగాహన కల్పించడంతోనే కుష్ఠు రహిత సమాజాన్ని నిర్మించొచ్చని జిల్లా కుష్ఠు నివారణ అధికారి అన్నారు. సమాజాన్ని చైతన్యం చేసే శక్తి విద్యార్థుల చేతుల్లో ఉందన్నారు. అన్ని విషయాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. చెడు అలవాట్లకు విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. వ్యాధి నివారణకు కృషి చేయలంటూ పిలుపునిచ్చారు.