జంతర్ మంతర్ వద్ద విద్యుత్ ఉద్యోగుల ధర్నా

ఢిల్లీ: స్థానికత పేరుతో తెలంగాణ ప్రభుత్వం తొలగించిన 1250 మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలనీ, కోర్టు తీర్పును అమలు పర్చాలనీ డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు.