జీపు ఢీకొని ఇద్దరి మృతి

మహబూబ్‌నగర్‌, మార్చి 31: జీపు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని  అమ్రాబాద్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులు బైక్‌ మీద వెళ్తుండగా ఎదురుగా వస్తున్న జీపు వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో వారు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది.