డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్ అరెస్ట్
హైదరాబాద్, హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ను సరఫరా చేస్తున్న నైజీరియన్ను సైబరాబాద్ క్రైమ్ పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. నైజీరియన్ నుంచి పది కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు.