తహసిల్దార్ కలిసిన సింగిల్ విండో చైర్మన్ తిమ్మారెడ్డి

 

మల్దకల్ ఆగస్టు 12 (జనంసాక్షి) మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం నూతన తహసిల్దార్ హరికృష్ణను మల్దకల్ సింగిల్ విండో చైర్మన్ తిమ్మారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, రెడ్డి సేవా సమితి జిల్లా అధ్యక్షులు సీతారాం రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తాసిల్దారును శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో శేషంపల్లి సర్పంచ్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.