తెంగాణలో కొత్తగా 40 కరోనా కేసు

హైదరాబాద్‌,మే 15(జనంసాక్షి): తెంగాణలో ఇవాళ కోత్తగా 40 కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వ్లెడిరచింది. నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 33 కేసు నిర్ధారణ కాగా.. మరో ఏడుగురు ఇతర రాష్ట్రాకు చెందిన వారు కరోనా బారిన పడినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసుతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసు సంఖ్య 1,454కు చేరింది. ఇవాళ కరోనా మహమ్మారి నుంచి 13 మంది కోుకోగా.. మొత్తం 959 మంది బాధితు డిశ్చార్జ్‌ అయినట్లు ఆరోగ్యశాఖ వ్లెడిరచింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 34 మంది కరోనా బాధితు ప్రాణాు కోల్పోగా.. 461 మంది బాధితు చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. తెంగాణలో ఇప్పటివరకు యాదాద్రి`భువనగిరి, వరంగల్‌ రూరల్‌, వనపర్తి జిల్లాల్లో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని ఆరోగ్య శాఖ వ్లెడిరచింది. గత 14 రోజుగా రాష్ట్రంలోని కరీంనగర్‌, రాజన్న సిరిస్లి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌, జయశంకర్‌ భూపాపల్లి, సంగారెడ్డి, జగిత్యా, నాగర్‌కర్నూల్‌, ముగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాద్‌, మంచిర్యా, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట్‌, వికారాబాద్‌, నల్గొండ, కుమరంభీం ఆసిఫాబాద్‌, ఖమ్మం, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, సూర్యాపేట, వరంగల్‌ అర్బన్‌, జనగామ, జోగులాంబ గద్వా, నిర్మల్‌ జిల్లాల్లో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.