తెంగాణలో కొత్తగా 79 కరోనా కేసు

అన్ని జీహెచ్‌ఎంసీ పరిధిలోనే..

హైదరాబాద్‌,మే 11(జనంసాక్షి):తెంగాణలో కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య ఒక్కసారిగా మళ్లీ పెరిగింది. ఇవాళ ఒక్కరోజే 79 పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. అన్ని కేసుూ జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం. దీంతో మొత్తం కేసు సంఖ్య 1275కి చేరింది. మృతు సంఖ్య 30గా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వ్లెడిరచింది.ఇవాళ మరో 50 మంది కోుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కోుకున్న వారి సంఖ్య 801కి చేరిందని వైద్యారోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం 444 మంది చికిత్స పొందుతున్నారని వ్లెడిరచింది. వరంగల్‌ రూరల్‌, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని పేర్కొంది. 26 జిల్లాల్లో గత 14 రోజు నుంచి ఒక్క కేసు కూడా రాలేదని వ్లెడిరచింది.