దివిటిపల్లి వద్ద ఆటో – కారు ఢీ..నలుగురు మృతి..

మహబూబ్ నగర్ : దివిటిపల్లి వద్ద ఎన్ హెచ్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఆటో – కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.