దివ్యాంగులకు బస్ పాస్ జారీ మేళాలో పాల్గొన్న ఎంపీపీ రాథోడ్ సజన్

దివ్యాంగులకు బస్ పాస్ జారీ మేళాలో పాల్గొన్న ఎంపీపీ రాథోడ్ సజన్.
నేరడిగొండనవంబర్29(జనంసాక్షి):ఆర్టీసీ రీజనల్ పరిధిలో దివ్యంగుల బస్ పాస్ జారి కోసం మంగళవారం రోజున మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో వద్ద నిర్వహించిన మేళాలో ముఖ్య అతిథిగా మండల ఎంపీపీ రాథోడ్ సజన్ మార్కెట్ కమిటీ చైర్మన్ దావుల భోజన్న టీఆరెస్ పార్టీ కన్వీనర్ పాల్గొని బస్ పాస్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూవికలాంగులందరు ఉచిత ప్రయాణం బస్ పాస్ తీసుకుని ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ మార్కెట్ కమిటీ చైర్మన్ పార్టీ కన్వీనర్ సూపరింటెండెంట్ చక్రపాణి ఆయా గ్రామ దివ్యాంగుల సంఘ సభ్యులు తోపాటు ఆర్టీసీ పీహెచ్ సి బస్ పాస్ ఇంచార్జి సయ్యద్ అహ్మద్ హుషేన్ ఆపరేటర్ సయ్యద్ పర్వేజ్ సర్పంచులు జాధవ్ సుభాష్ విశాల్ నాయకులు నారాయణ తదితరులు పాల్గొన్నారు.