నాగర్ కర్నూలులో నేడు సామూహిక వివాహాలు..

మహబూబ్ నగర్ : నేడు నాగర్ కర్నూల్ లో ఎంజేఆర్ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, పలువురు మంత్రులు హాజరు కానున్నారు.