నార్కెట్ పల్లిలో ఇద్దరు బైక్ దొంగల అరెస్టు

నల్లగొండ : నార్కెట్‌పల్లిలో ఇద్దరు బైక్ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. దొంగల నుంచి 28 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పోలీసులు విచారిస్తున్నారు.