నిజామాబాద్ జిల్లాలో నేడు సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ.. 

నిజామాబాద్: బీడీ కార్మికులకు ఆంక్షలు లేకుండా రూ.వెయ్యి భృతి చెల్లించాలని నేడు సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీకి ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరుకానున్నారు.