నిజామాబాద్ : వివాహితపై అత్యాచారయత్నం

dp4bmdo9నిజామాబాద్, ఆగస్టు 24 : రైల్వేస్టేషన్‌లో ఓ వివాహితపై అత్యాచారయత్నం జరిగింది. శ్రీనివాస్, నవ్య దంపతులు కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో దిగారు. స్టేషన్ నుంచి బయటకు వస్తున్న జంటను గుర్తుతెలియని వ్యక్తులు అడ్డుకున్నారు. వివాహితపై అత్యాచార యత్నం చేశారు. వీరిని వివాహిత ప్రతిఘటించింది. దీంతో ఆమె బంగారు నగలు, నగదు దోచుకుని దుండుగులు పారిపోయారు. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి చికిత్స నిమిత్తం మహిళను ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు.