నేడు మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన 

మహబూబ్ నగర్: మంత్రి కేటీఆర్ నేడు జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తూరులో అమెజాన్ ఫెసిలిటీ సెంటర్ ను కేటీఆర్ ప్రారంభించనున్నారు.