పటాన్ చెరువులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి హరీష్

మెదక్: జిల్లాల మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో పటాన్ చెరువులోని అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు