పద్మశాలి ఐక్యతతో పోరాడుతాం

శంకరా పట్నం జనం సాక్షి సెప్టెంబర్ 25 పద్మశాలీలు ఐక్యతతో ముందుకు సాగుతామని పద్మశాలి సంఘం మండల గౌరాధ్యక్షులు బీసీ సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ జక్కని సంజయ్ కుమార్ ఆదివారం ఇటీవల మండల పద్మశాలి సంఘం సమావేశానికి ప్రమాదానికి గురి అయిన ఎర్రడపల్లి గ్రామానికి చెందిన వాడ్నాల మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పరామర్శించి ఐదువేల 16 రూపాయలను ఆర్థిక సాయం అందించారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు హనుమంతు మండల అధ్యక్షులు గాజుల శ్రీనివాస్ ఉపాధ్యక్షులు తుమ్మ రఘుపతి ప్రధాన కార్యదర్శి ఉడ్నాల వాసు మండల కోశాధికారి వంగ సత్యనారాయణ పాల్గొన్నారు