పాడి మోసిన ఎమ్మెల్యే

జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ వట్పల్లి మండల పరిధిలోని పోతుల బొగుడ గ్రామంలో చంటి భూమయ్య గత వారం రోజుల క్రితం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే క్రాంతి కిరణ్అంత్యక్రియలకు హాజరైన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తన బాబాయ్ అయినా చంటి భూమయ్య భౌతికాయానికి నివాళులర్పించినకుటుంబ సభ్యులను మరమర్శించి సానుభూతి తెలిపారు,