పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పైలాన్ ఆవిష్కరణ

break70aaకరువు జిల్లా ప్రజల కలల ప్రాజెక్టు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. నార్లాపూర్ దగ్గర పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం గోపాల్ పేట మండలం ఏదులలో ఏర్పాటు చేసిన సభలో హరీష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్గౌడ్, గువ్వల బాలరాజు, జిల్లా కలెక్టర్ శ్రీదేవి సహా పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు.