పేకాట స్థావరం పై పోలీసులదాడి పలువురు అరెస్ట్

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి8(జనంసాక్షి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం  మండలం పోల్కంపల్లి జనహర్ష వెంచర్లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడే వ్యక్తులపై ఎల్బీనగర్ ఎస్ ఓటి పోలీసులు దాడి చేశారు1,22,890 రూపాయల నగదు, 14 మొబైల్ ఫోన్స్, 450 బిట్ కాయిన్స్,11 మందిని అదుపులోకి తీసుకొని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కి తరలించిన ఎల్బీనగర్ ఎస్ ఓటి పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు