ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వీఆర్ఏ                    

హుస్నాబాద్ మే 18(జనంసాక్షి):  ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన రెవెన్యూ సహాయకడు అక్కన్నపేట మండలంలోని గండిపల్లి గ్రామనికి చెందిన ప్రభుత్వ భూమి నీ గ్రామ రెవెన్యూ సహాయకుడు యటపొలు శ్రీనివాస్ తండ్రీ మిసయ్య అక్రముగా రిజిస్ట్రేషన్ చేసుకొని రైతు బంధు పథకం కింద చెక్కు తీసుకోవడం జరిగింది.ఈ ఘటనపై వచ్చిన కేస్ ఆధారంగా వీఆరెఏ పై కేస్ నమోదు చేసి రిమాండ్ కు పంపించడం జరిగింది.ప్రెస్ మీట్లో వివరాలు తెలిపిన హుస్నాబాద్ ఏసీపీ మహేందర్,సి ఐ శ్రీనివాస్ జి,ఎస్ ఐ పాపయ్య నాయక్.వున్నారు..