ప్రాజెక్టు నీళ్లు చెరువుల్లో నింపాలి`

జల‌సిరితో కళకళలాడాలి`

సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష

హైదరాబాద్‌,మే 17(జనంసాక్షి):వర్షాకాంలో సాగునీటి ప్రాజెక్టు నుంచి నీటి పంపింగ్‌ ప్రారంభించిన వెంటనే మొదట ఆయా ప్రాజెక్టు పరిధిలో గ చెరువున్నింటినీ నింపాని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధికారును ఆదేశించారు. దీనికోసం ప్రాజెక్టు క్వా నుంచి అవసరమైన తూము (ఓటీు), డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాని చెప్పారు. అన్ని ప్రాజెక్టు వద్ద రివర్‌ గేజ్‌ ు ఏర్పాటు చేయాని, నీటి నిర్వహణ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని రియల్‌ టైమ్‌ డాటా ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయాని సిఎం చెప్పారు. ఎన్నో వే కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రాజెక్టు ద్వారా వచ్చే ప్రతీ నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాని పిుపునిచ్చారు.  సాగునీటి వ్యవహారమంతా ఒకే శాఖ గొడుగు కిందికి రావాని, ప్రాజెక్టు భౌగోళిక స్థితిని బట్టి నీటి పారుద శాఖను పునర్వ్యవస్ఠీకరించుకోవాని సిఎం ఆదేశించారు. ప్రతీ ప్రాజెక్టుకు నిర్వహణ (ఓ అండ్‌ ఎం) మాన్యువల్‌ రూపొందించాని సిఎం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్ని పంపు నిర్మాణం మే నెలాఖరు నాటికి పూర్తి చేసి, కొండ పోచమ్మ సాగర్‌ వరకు నీటిని పంప్‌ చేయాని సిఎం ఆదేశించారు. నీటి పారుద శాఖకు చెందిన భూము, కట్ట ఆక్రమణను తీవ్రంగా పరిగణించాని సిఎం ఆదేశించారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఈ వర్షాకాం అవంభించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌ లో ఉన్నత స్థాయి సవిూక్ష నిర్వహించారు. మంత్రు కె.టి.రామారావు, ఈట రాజేందర్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, జగదీష్‌ రెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, గంగు కమలాకర్‌, నిరంజన్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఇరిగేషన్‌ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్‌, సిఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్‌, ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌ పాండే, ఇఎన్‌ సీు మురళీధర్‌ రావు, నాగేంధర్‌ రావు, అనిల్‌ కుమార్‌, వెంకటేశ్వర్లు, హరీరామ్‌, చీఫ్‌ ఇంజనీర్లు శంకర్‌, బంగారయ్య, మధుసూధన్‌ రావు, ప్రాజెక్ట్‌ అడ్మినిస్ట్రేటర్‌ సుధాకర్‌ రెడ్డి పాల్గొన్నారు. గోదావరి బేసిన్‌ లోని ప్రతీ ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని, ఈ వానాకాంలో ఎంత ఆయకట్టుకు నీరందించగలిగే విషయాను సిఎం ఆరా తీశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారుకు పు ఆదేశాు జారీ చేశారు, సూచను చేశారు. వర్షాకాంలో ప్రాజెక్టు నుంచి నీటి విడుద ప్రారంభం కాగానే మొదట అన్ని చెరువు, కుంటు నింపాలి. దీనికోసం అవసరమైన ఓటీను, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లను వెంటనే నిర్మించాలి. తెంగాణలో చెరువు, కుంటు ఏడాదంతా నిండి ఉండే వ్యూహం అవంభించాలి.  చెరువును నీరు అందించడానికున్న అడ్డంకుపై చర్చించేందుకు ఆయా జిల్లా మంత్రు, అధికాయి రెండు మూడు రోజుల్లోనే సమావేశం కావాలి. ` చెరువు నింపడం ద్వారా భూగర్భ జలా మట్టం పెరుగుతుంది. ఫలితంగా బోర్ల ద్వారా కూడా వ్యవసాయం సాగుతుంది.చెరువు నుంచి రైతు స్వచ్ఛందంగా మట్టిని తీసుకుపోవడానికి అవకాశం ఇవ్వాలి. అధికాయి రైతుపై ఎలాంటి ఆంక్షు పెట్టవద్దు.ఈ వానాకాంలో ఎస్‌ఆర్‌ఎస్పి ఆయకట్టు పరిధిలో 16,41,284 ఎకరాకు సాగునీరు అందించాలి.గోదావరిలో పై నుంచి వచ్చే వరదను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ఎస్‌ఆర్‌ఎస్పిని కాళేశ్వరం ద్వారా నింపాలి. ఎల్‌ఎండి నుంచి దిగువకు నీరందించడానికి ప్రస్తుతమున్న కాువ కేవం ఆరు వే క్యూసెక్కు నీటి ప్రవాహ సామర్థ్యంతో ఉంది. దీని సామర్థ్యాన్ని 9వే క్యూసెక్కుకు పెంచాలి. ప్రస్తుతమున్న క్వా సామర్థ్యం పెంచడమా? సమాంతరంగా మరో కాువ నిర్మించాలా? అనే విషయాన్ని ఇఎన్సి కమిటీ తేల్చాలి.కాళేశ్వరంలో మూడో టిఎంసి ఎత్తిపోసే పనును యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలి. వచ్చే వర్షాకాం నుంచి మూడో టిఎంసిని వాడుకోవాలి. తోటపల్లి కాువ ద్వారా 77 వే ఎకరాకు నీరందించాలి. గౌరవల్లి లిఫ్టు పను వెంటనే పూర్తి చేసి, ఈ సీజన్‌ లోనే నీళ్ళు అందించాలి.దేవాదు ప్రాజెక్టు ద్వారా వరంగల్‌ జిల్లాలోని అన్ని చెరువు నింపాలి. సమ్మక్క బారాజ్‌ పనును వేగవంతం చేయాలి. దేవాదు ప్రాజెక్టు 365 రోజుూ నీటిని లిఫ్టు చేయాలి. వరద కాువకు వెంటనే నీరు విడుద చేయాలి. వరద కాువపై ఓటీ నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి.మ్లన్న సాగర్‌ ద్వారా తపాస్‌ పల్లి రిజర్వాయర్‌ నింపి, అక్కడి నుంచి మోత్కూరు, అడ్డగూడూరు, చేర్యా, మద్దూరు, కొమురవెల్లి, చ్పిూర్‌ మండలాకు నీరందించాలి.జగిత్యా జిల్లాలో ఎ్లంపల్లి ప్రాజెక్టు పరిధిలోని ముక్కట్‌ రావు పేట గ్రామంలో ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజి అము చేయాలి.భారీ, మధ్య తరహా, చిన్న తరహా నీటి పారుద, ఇరిగేషన్‌ డెవప్మెంట్‌ కార్పొరేషన్‌ పరిధిలోని విభాగాు, ప్రాజెక్టున్నీ ఒకే గొడుగు కిందికి రావాలి. అన్నీ నీటి పారుద శాఖ పరిధిలోనే ఉండాలి. ప్రాజెక్టు, వాటి భౌగోళిక స్థితి ఆధారంగా నీటి పారుద శాఖను పునర్వ్యవస్థీకరించాలి. సిఇ/ఇఎన్సి పరిధు నిర్ణయించి, నీటి పారుద జోన్లు ఏర్పాటు చేయాలి. అత్యవసరమైన సాగునీటి పనుకు కావాల్సిన అనుమతు ఇవ్వడానికి సిఇ నుంచి ఇఇ వరకు అధికారాను ప్రభుత్వం బదిలీ చేస్తుంది. సిఇ 50 క్ష వరకు ఎస్‌ఇ 25 క్ష వరకు, ఇఇ 5 క్ష వరకు పనుకు అనుమతు ఇవ్వవచ్చు. 15 రోజుల్లోగా అన్ని ప్రాజెక్టుపై కొత్తగా గేజ్‌ విూటర్లు ఏర్పాట్లు చేయాలి. ప్రస్తుతమున్న గేజ్‌ ు చాలా కాం క్రితం ఏర్పాటు చేసివని. చాలా ప్రాజెక్టుల్లో పూడిక వ్ల గేజ్‌ ు సరిగా చూపెట్టడం లేదు. కొత్తగా గేజ్‌ ు ఏర్పాటు చేసి ఖచ్చితమైన అంచనా వేయాలి. నీటి పారుద శాఖ భూము, ఆస్తు వివరాతో ఇన్వెంటరీ తయారు చేయాలి. నీటి పారుద శాఖ సేకరించిన భూమును వెంటనే మ్యుటేషన్‌ చేయించాలి. ప్రాజెక్టు నిర్మాణం కోసం సేకరించిన భూమిని ఇతయి ఆక్రమిస్తున్నారు. వాటిపై సీరియస్‌ గా ఉండాలి. సేకరించిన భూమిని నీటి పారుద శాఖ పేరు విూద మ్యుటేషన్‌ చేయాలి.` రాష్ట్రంలో చాలా చోట్ల, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో క్వా కట్టపై నిర్మాణాు వచ్చాయి. ఇది నేరమేకాకుండా, ప్రమాదకరం కూడా. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని కాువల్లో నీరు వస్తాయి కాబట్టి, ప్రమాదాు జరిగే అవకాశం ఉంది. కాబట్టి కాువపై నివాసం ఉండే వారు తక్షణం ఖాళీ చేయాలి. ఈ విషయంలో అధికాయి కఠినంగా వ్యవహరించాలి. అక్రమ నిర్మాణాను తొగించాలి. ఎంతో వ్యయం చేసి ప్రాజెక్టు నిర్మించాం. వాటిని సరిగ్గా నిర్వహించడం కూడా చాలా ముఖ్యం. ప్రతీ ప్రాజెక్టు నిర్వహణ కోసం ఓ అండ్‌ ఎం మాన్యువల్‌ రూపొందించాలి. ప్రతీ ఏటా బడ్జెట్లోనే నిర్వహణ వ్యయం కేటాయించి, క్రమం తప్పకుండా ప్రభుత్వం విడుద చేస్తుంది.ఇంకా ఎక్కడైనా ఏమైనా భూసేకరణ మిగిలి ఉంటే, తక్షణం పూర్తి చేయాలి. దీనికి కావాల్సిన నిధు విడుద చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.