ప్రారంభమైన ఏపీ కేబినెట్ భేటీ
విజయవాడ:ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షత క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. రాజధాని నిర్మాణంపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే పలు కీలక అంశాలపైనా కేబినెట్ చర్చలు జరుపనుంది. విజయవాడలో తొలిసారి ఏపీ కేబినెట్ భేటీ జరుగుతోంది