ఫిబ్రవరి 2న కోటగిరి మండల సర్వసభ్య సమావేశం. ఎంపిడిఓ మనోహర్ రెడ్డి.

 

 

 

 

కోటగిరి జనవరి 31 జనం సాక్షి:-కోటగిరి మండల సాధారణ సర్వసభ్య సమావేశం ఫిబ్రవరి 2 గురు వారం ఉదయం 11 గంటలకు శ్రీమతి ఎంపీపీ వల్లేపల్లి సునీత శ్రీనివాస్ అధ్యక్షతన ఎంపీడీవో కార్యాలయం లో జరుగుతుందని కోటగిరి ఎంపీడీవో మనోహర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సమావేశానికి జెడ్పీటీసీ ఎంపిటిసిలు,సర్పంచులు, జిల్లా,మండల కో ఆప్షన్ సభ్యులు,అలాగే అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని ఆయన కోరారు.