బీజేపీ కార్యాలయానికి కిషన్ రెడ్డి భూమి పూజ..

మెదక్ : జిల్లాలోని సంగారెడ్డి మండలంలో కందిలో బీజేపీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి భూమి పూజ చేశారు.